కవితో .......కావ్యమో .....
తెలియదు నేను వ్రాసేది
కానీ....
నా హృదయ స్పందనలతో
జీవం పోసుకుని
బావల అమరికలతో
అపురూపంగా మలిగిన
అందమైన పాపడు
నా ఊహల శిల్ప మైనవాడు
వేదిక కాగితమైతే..
కలాన్నివాడుకున్నాను.....
గర్బాసయంగా ......
పురిటి కందుని చూసి
ఉప్పొంగి నదీ మనసు
అమ్మ తనంతో
తడిసి ముద్ద అయింది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి